JEE Advanced 2024: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే కీలకమైన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష రేపు జరగనుంది. మే 26 ఆదివారం జరగనున్న ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది హాజరుకానున్నారు.
6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరుతున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Narendra Modi Completes@10Years as PM: నరేంద్ర మోదీ భారత దేశంలో ఈయన పేరు ఎత్తని రాజకీయ పార్టీ కానీ నాయకులు లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దూకుడు. ప్రధాన మంత్రిగా భారతీయ రాజకీయాలపై చెరగని ముద్ర వేసారు. మే 26తో ప్రధానిగా 10 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్నారు.
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఆ తరువాత తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ. అయితే ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం ఉండదని ఐఎండీ వెల్లడించింది.
6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ 7 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తోంది. అందులో భాగంగా 5 విడత ఎన్నికలు పూర్తయ్యాయి. 6వ విడత ఎన్నికలు కాసేటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీ, హర్యానా, ఒడిషా, యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ సహా ఏయే లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..
Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.
Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఏడు దశలో జరగుతున్నాయి. అందులో భాగంగా 5 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. 6 దశ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు దేశ వ్యాప్తంగా జరిగే ఆరో విడత ఎన్నికల్లో ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు.
Delhi news: ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికి స్థానికులు వెళ్లడానికి సాహాసం చేయరని చెబుతుంటారు. అలాంటి ఐదు డెంజర్ ప్రదేశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
దేశంలో ప్రఖ్యాత యూనివర్శిటీలు చాలా ఉన్నాయి. కానీ టాప్ యూనివర్శిటీలుగా 5 చెప్పుకోవచ్చు. వీటిలో అడ్మిషన్ లభించడం చాలా కష్టం. ఆ యూనివర్శిటీలేంటో తెలుసుకుందాం.
karimnagar filigree gifts: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లికి కరీంనగర్ నుంచి ఫిలీగ్రీ ఉత్పత్తుల కోసం ఆర్డర్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది. పెళ్లి వేడుకకు హజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఉత్పత్తులను చేయిస్తున్నారని తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.