Chhattisgarh news: యువకుడు ఆలయనికి వెళ్లి మంత్రాలు చదువుతూ రోజంతా గడిపాడు. ఈ క్రమంలో అతను నాలుకను కత్తిరించుకోవడం వల్ల తీవ్ర రక్త స్రావానికి గురయ్యాడు. అక్కడున్న కొందరు అతడిని గమనించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
India Weather Updates: భగభగమండే ఎండల్నించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా సేద తీరనున్నాయి. ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం లభించనుంది. దేశంలోని ఈ రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
వృద్దాప్యంలో సంరక్షణకై ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి కొన్ని పథకాలు నిర్వహిస్తోంది. పెన్షన్ పధకంలో పెట్టుబడితో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉన్న పెన్షన్ పధకాల గురించి తెలుసుకుందాం..
Air India Employees Sick Leave: అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా విమానయాన సిబ్బంది సెలవు పెట్టారు. మూకుమ్మడిగా అనారోగ్యం కారణంతో ఎయిర్ ఇండియా ఉద్యోగులు సెలవుపై వెళ్లడం కలకలం రేపింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో విమాన సేవలన్నింటిని ఎయిర్ ఇండియా నిలిపివేసింది.
Private Rail: రైల్వేలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్ధం ఇప్పటికే వందే భారత్ రైళ్లతో రైల్వేల్లో పలు సంచలనాలు క్రియేట్ చేసినా.. రైల్వే శాఖ.. త్వరలో బుల్లెట్ రైల్లను ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి ప్రైవేటు రైలు రాబోతుంది.
Telangana - BJP: కలిసొచ్చే కాలానికి నడొచొచ్చే కొడుకు పుడుతాడని సామెత ఉంది కదా. ఇపుడు తెలంగాణ బీజేపీకి ఈ ఎన్నికల్లో అదే కలిసొచ్చే అంశంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉన్న ప్రముఖ పార్టీ.. బీజేపీకి బేషరతు మద్ధతు ప్రకటించింది.
Supreme Court on Arvind Kejriwal Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించనుంది. ఈ కేసులో మద్యంతర బెయిల్ మంజూరుకు మార్గం సుగమమైంది. షరతులు వర్తిస్తాయని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటి డార్జిలింగ్. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడవచ్చు. వేసవిలో ఇదొక బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. డార్జిలింగ్ టైగర్ హిల్ నుంచి మంచుతో కప్పుకున్న పర్వతాలు చూడవచ్చు. డార్జిలింగ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 2,567 మీటర్ల ఎత్తులో ఉంది
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్ హ్యాండెడ్గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
Bijnor wife Torture: మహిళ శాడిస్ట్ గా మారింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెడదామని భర్తకు చెప్పింది. భార్య పోరు పడలేక అతగాడు వేరేచోటకు షిఫ్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ చేసింది. ప్రతిరోజు భర్తకు చుక్కలు చూపించేది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Ooty-Kodaikanal Tour: వేసవి సెలవులు నడుస్తున్నాయి. దేశమంతా ఎండలు ఠారెత్తుతున్నాయి. సెలవులు ఎంజాయ్ చేసేందుకు, ఎండల్నించి ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. దక్షిణాదిన అలాంటి ప్రముఖ ప్రాంతాల్ని సందర్శించాలంటే కొన్ని తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.