Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Central Govt Employees Housing Projects: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. ప్రస్తుం కేంద్రం కేటాయిస్తున్న ఇళ్లకు సంబంధించి లివింగ్ స్పెస్ను పెంచనుంది. తక్కువ, మిడిల్ గ్రేడ్ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్లలో మార్పులు రానున్నాయి.
Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అందరి ఉద్యోగుల విషయంలో కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
Govt Employees Basic Salary: మార్చి 2023లో ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్సుని కేంద్రం పెంచే అవకాశం ఉందని.. ఈ పెంపు జనవరి 1 నుంచే వర్తిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
7th Pay Commission Da Hike: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాదిలో పెద్ద బహుమతి అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. డీఏ పెంపుతోపాటు డీఆర్ను కూడా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జీతాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. న్యూ ఇయర్కు ముందే ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. జనవరిలో డియర్నెస్ అలవెన్స్ పెంపునకు మార్గం సుగమమైంది.
8th Pay Commission latest Updates: తమ జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా..? వారి జీతాలు 44 శాతం కంటే ఎక్కువ పెరగనున్నాయా..? వివరాల్లోకి వెళితే..
7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటించిందా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరిట వైరల్ అవుతున్న సర్క్యులర్లో నిజమెంత...
7th Pay Commission DA Hike and DA Arrears Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ ఎప్పుడు... డీఏ ఏరియర్స్ ఎప్పుడు అందుతుంది... దీనిపై లేటెస్ట్ అప్డేట్స్..
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్లో మూడు కానుకలు అందే అవకాశం ఉంది. ఒకేసారి డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపుతో పాటు పీఎఫ్ వడ్డీని ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
DA hike: హోలీ పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మీకోసం.
DA hike for Central govt employees: కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.105 ఉన్న డీఏను రెట్టింపు చేసి రూ.210కి పెంచారు. ఏప్రిల్ 1, 2021 నుంచి పెంచిన వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ అమలులోకి రానుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికులకు కనిష్ట వేతనాన్ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త వేచి చూస్తుంది. వాస్తవానికి 7వ వేతన సంఘం సిఫారసులను 2016లో అమలు చేశారు. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం సర్వీసులలో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించడానికి 8వ వేతన సంఘం (8th Pay Commission)ను ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై కొన్ని రిపోర్టులు వైరల్ అవుతున్నాయి.
7th Pay Commission Big Update | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance) పెంపు కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. డీఏ పెంపు నిర్ణయం మరోసారి వాయిదా పడింది. జేసీఎం కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం జూన్ 2021లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే 4 శాతం మేర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుందని రిపోర్టులు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.