Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Hyderabad Weather Live Updates: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంతోపాటు తెలంగాణ, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్తో జరుగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది.
Heavy Rains In Telangana Two Died Effect Of Thunderstorm In Sircilla: తెలంగాణలో మరోసారి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇద్దరు మృతి చెందారు.
Hyderabad Weather Live Updates: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
Hyderabad Weather Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు అందించింది. భగభగ మండే భానుడి నుంచి కాస్త బ్రేక్ దొరకనుంది. రానున్న రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములతో కూడిని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Telangana: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలనీల్లో వర్షపు నీరు చేరిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హిమాయత్ నగర్లో మెడలో ట్యూబ్లు ధరించి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ ఫొటోలను వరద నీటిలో వదిలారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.