KT Rama Rao Says KCR Will Again Chief Minister: లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ, రాహుల్తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
KT Rama Rao Public Request On Power Cut: తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ కోతలు సాధారణమని.. ప్రజలంతా చార్జింగ్ బల్బులు, కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వమని చురకలు అంటించారు.
Wine Shops 2 Days Close In Telangana: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలతోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
Wine Shops Close 2 Days In Telangana Lok Sabha Elections: మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Meets Manne Krishank In Chanchalguda Prison: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, నీటి కొరత కారణంగా సెలవులు ఇస్తున్నామనే అంశంపై జరిగిన వివాదంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. వారం రోజులుగా చంచల్గూడ జైలులో ఉన్న క్రిశాంక్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని.. నీ వెంట పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు సిద్ధమా? అని రేవంత్ను నిలదీశారు.
Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Vijayashanthi Out From Politics Where Is She: అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా బిజీబిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారా? లేదా రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారా? అని చర్చ జరుగుతోంది.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
KCR Public Meeting In Siddipet: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
MLA Kasireddy Narayana Reddy Car Accident Two Bikers Died: ఎన్నికల ప్రచారంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
JP Nadda on Revanth Reddy: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా భువనగిరి లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏ ఎన్నికయినా హైదరాబాద్ ప్రజలు ఓటింగ్పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
KT Rama Rao Counter To Revanth Reddy On Saree Were Comments: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాదిరి విమర్శలు కొనసాగాయి. ముఖ్యంగా 'చీర' వ్యాఖ్యలతో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.