KTR Comments On CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
Hyderabad Road Accident: హైదరాబాద్- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
KT Rama Rao Attends BRS Party Leader Sridhar Reddy Last Cremation In Kollapur: కాంగ్రెస్ అధికారంలోకి రాష్ట్రంలో హత్యలు, దాడులు చోటుచేసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు.
Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Hyderabad news: మైనర్ బాలిక ఇంట్లో గొడవలు పడి రోడ్డుమీద ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఆమెను ఒక యువకుడు గమనించాడు. మాయమాటలు చెప్పి, ఎందుకు బాధపడుతుందో ఆరా తీశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.