PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సిద్ధమైంది. పదేళ్ల నాటి పొత్తు రిపీట్ అయింది. మరోవైపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
Social Media Harassment: సోషల్ మీడియాకు హద్దులు ఉండాల్సిందే. ఇష్టారాజ్యంగా జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా ఎందరో మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు మృత్యువాత పడుతున్నారు. అదే జరిగింది తెనాలికి చెందిన ఓ అభాగ్యురాలికి.
AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే ప్రధానంగా ఏర్పడిన మూడు పార్టీల పొత్తులో సీట్లు ఖరారయ్యాయి. అత్యధికంగా టీడీపీ పొందగా.. అనంతరం బీజేపీ లోక్సభలో ఎక్కువ, జనసేన అసెంబ్లీ సీట్లు పొందింది. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాయి.
Gudur MLA Varaprasad Rao: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జనసేనలోకి చేరతారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Siddham Sabha: ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసింది.ఎక్స్ లైవ్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. సిద్ధం హ్యాష్ట్యాగ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
AP TET 2024 Results: డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు మార్చ్ 14న విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Siddham Meeting: ఎన్నికలకు కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేస్తోంది. 'సిద్ధం' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ మేదరమెట్లో నిర్వహించగా ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక్కడ సీఎం జగన్ గర్జించారు.
Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి.
Payakaraopeta Assembly Constituency: ఉత్తరాంధ్రలో ఓ సీటుపై ఈ ఎన్నికల్లో చాలా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ అభ్యర్థిని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలనే కసితో వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ మహిళా నేతను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఎవరు ఆ మహిళా నాయకురాలు..? ఆమెపైనే టార్గెట్ ఎందుకు..?
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham YSRCP Joining: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పొత్తు ఏర్పరుచుకోగా.. అధికార వైఎస్సార్సీపీ దానికి తగ్గట్టు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
AP DSC New Schedule 2024: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం పరీక్షల తేదీలో మార్పు చేసింది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఏపీ డీఎస్సీ పరీక్షల టైమ్ టేబుల్ ఇలా ఉండనుంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం పీక్స్కు చేరుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య లెక్కలు మారుతున్నాయి. అధికార పార్టీ ఓ వైపు, ప్రతిపక్షాలు మరోవైపు ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో చేరిన బీజేపీ ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే వివరాలు తెలుసుకుందాం..
Bjp New Strategy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో సరికొత్త సమీకరణాలు, పరిణామాలు జరగనున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మారేందుకు బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీసింది. ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడంతో 2014 కూటమి రిపీట్ అవుతోంది. ఇక మూడు పార్టీలతో తొలి ఉమ్మడి సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేనకు మూడోపార్టీ జత చేరింది. 2024 ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది ఇప్పుడు తెలుసుకుందాం.
TDP BJP Janasena Alliance: ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి ఏకం అయ్యాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Revanth Reddy Vizag Tour: ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది. షర్మిల ఆధ్వర్యంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం.
APPSC Group 1 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పరీక్షలు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 17న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికట్లను రేపు మార్చ్ 10వ తేదీన విడుదల చేయనుంది ఏపీపీఎస్సి. హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇతర వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.