Andhra Pradesh Politics: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో హెలిప్యాడ్ ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ ల్యాండింగ్ అవుతున్న నేపథ్యంలో గాల్లోకి ఒక్కసారిగా చీపురు పైకి లేచింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
EC Notices: దేశంలో ఎన్నికల కోడ్ కూయగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ ఈసీ తేల్చిచెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys jagan vs Modi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దిచేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. అయితే మూడు పార్టీలు తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ జగన్ను ఏ మాత్రం టార్గెట్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP Bus Yatra: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వచ్చేయడంతో ఇక పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తి కావడంతో ఇక ప్రచార వ్యూహాలు సిద్ధమౌతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధమంటోంది.
YS Sharmila: దేశంలో ఎన్నికల కోడ్ కూసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది. వైఎస్సార్ కాంగ్రెస్కు దీటుగా ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అంతేకాదు..స్వయానా సోదరి కూడా అన్నకు వ్యతిరేకంగా సవాలు విసురుతోంది.
AP Election Guidelines: దేశలో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు మరో చివరి అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Narendra Modi Speech In Prajagalam Meeting: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రసంగం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
APPSC Exams: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అధికారులకు ఊహించని ఘటన ఎదురైంది. ఒక యువకుడు అధికారుల కళ్లు కప్పి ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతగాడు కాపీయింగ్ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు.
General Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం నిన్న లోక్ సభతో పాటు, (శనివారం) నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో రాజకీయ ప్రకటనలో హోర్డింగ్ లు, కటౌట్లపై తాజాగా, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కీలక ఆదేశాలు జారీచేశారు.
Zee News Matrize Opinion Poll on AP Elections: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? కేంద్ర బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా..? తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా..? దేశవ్యాప్తంగా ఓటర్లు ఏం చెబుతున్నారు..? ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మ్యాట్రిజ్ సంస్థతో జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP ELections 2024 Date: దేశంలో 18వ లోక్సభకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్లమంది ఓటర్లు ఓటేసేందుకు సిద్గంగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp Candidates List: ఏపీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంసిద్ధమైంది. మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు పెద్ద పీట వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారో తెలుసుకుందాం..
YSRCP MP and MLA Candidates Final List: ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే..
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనకు పాఠాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఈలోగా ప్రముఖ సంస్థ చేసిన సర్వే సంచలనం రేపుతోంది. ఈసారి అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.