YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్పై పడినట్లు తెలుస్తోంది.
Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Loksabha elections 2024: దేశంలో ప్రధానిమోదీ మహా నటుడని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి. పలువురు బీజేపీ నేతలు అసద్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
HBD Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.
Who Will Win in AP Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Janmat Polls Survey On AP Assembly Elections:అత్యంత ఉత్కంఠ కలిగిచే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ఓ సర్వే సంస్థ తన ఫలితాన్ని ప్రకటించింది. పక్కా గెలుపెవరిదో ఈ సర్వేలో వెల్లడైంది.
AP Politics: 2024లో లోక్సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ముగిసింది. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి.
IT Raids On Chatneys: ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్పై ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చట్నీసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. చట్నీస్ సంస్థ యజమానీ అట్లూరి పద్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. దీంతో ఇది రాజకీయాంగా తీవ్ర వివాదంగా మారింది.
Ys jagan vs Modi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దిచేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. అయితే మూడు పార్టీలు తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ జగన్ను ఏ మాత్రం టార్గెట్ చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
Gudur MLA Varaprasad Rao: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జనసేనలోకి చేరతారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.